సందడి చేసిన 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా

బేగంపేట్ టూరిజం ప్లాజాలో గురువారం జరిగిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొని సందడి చేశారు. నమస్తే ఇండియా అంటూ 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పలకరించింది. అతిథులు చాలా గొప్పగా స్వాగతం చెప్పారని అన్నారు. తన ప్రయాణంలో, తన హృదయంలో భారతదేశానికి చాలా ప్రాధాన్యం ఉందని తెలిపారు. భారత కల్చర్, ఆర్టస్ చాలా…
