ప్రణాళికాబద్ధంగా మేడారం జాతర

-ఏర్పాట్లపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు – రూ.150 కోట్లతో మేడారంలో శాశ్వత పనులు – కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు బీఆర్ఎస్ నాయకులు తాడ్వాయి, ప్రజాతంత్ర, జులై 27: కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు…
