సిఎం రేవంత్ సహా పలువురు స్టార్ కాంపెయినర్లు

– నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు న్యూఢిల్లీ, మార్చి 27: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని విస్త్రతం చేస్తోంది. మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఒక్కో రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరితోపాటు గోవాలోని పోండా ఉప…
