బీబీకా ఆలంలో పొన్నం, అడ్లూరి ప్రార్థనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: మొహర్రం సందర్భంగా డబీర్పురాలోని బీబీకా ఆలంను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు సందర్శించారు. ఈ సందర్భంగా బీబీకా ఆలంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎఫండీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మాతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు కూడా బీబీకా…
