బైక్పై మంత్రులు పొంగులేటి, అడ్లూరి పర్యవేక్షణ

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29ః ఈసారి మేడారం మహా జాతరలో మంత్రుల అట్టహాసాలు.. హంగులు లేవు.. కాన్వాయ్ల ఆర్భాటాలు లేవు.. జనం మధ్యకు వెళ్లాలనే తపన.. భక్తుల కష్టాలు స్వయంగా చూడాలనే సంకల్పం. అదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం పర్యటన. గురువారం తెల్లవారు జాము నుంచి కార్యక్షేత్రంలోకి దిగి అందరినీ ఆశ్చర్య పరిచారు. మొన్నటి…
