ఎస్టీల సంక్షేమంలోని లోపాలను సరిచేస్తున్నాం

– గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: మాసబ్ ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కల ఆధ్వర్యంలో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం సోమవారం…
