బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగల పార్టీలు

– మంత్రి వివేక్ ఘాటు విమర్శలు మంచిర్యాల, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2: బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలు అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రైతులకు సరిపడ యూరియా అందించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పడు ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. యూరియా కోసం బీజేపీ, బీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది గల్లీల్లో కాదని…
