రాష్ట్రంలో 36 వేల కోట్ల రైతు రుణమాఫీ
రైతుబంధు పథకంతో రైతులకు ఆర్థిక భరోసా అంక్సాపూర్లో 13 కోట్ల అభివృద్ది పలు పనులకు మంత్రి వేముల శంకుస్థాపన నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : తెలంగాణలో వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కేవలం ఒక్క కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.…