మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం

– పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్నగర్, ప్రజాతంత్ర, జులై 19 : మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత మాత అని పేరుందని, రాష్ట్రానికి తెలుగు తల్లి ఉందని, అన్ని…
