అభివృద్ధి చేసేవారినే సర్పంచ్లుగా ఎన్నుకోవాలి

– ‘వాక్ ది టాక్ విత్ జర్నలిస్ట్’లో ప్రజలకు మంత్రి ఉత్తమ్ పిలుపు హుజూర్నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: గ్రామాలను ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసే అభ్యర్థులను సర్పంచ్లుగా ఎన్నుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. తన రోజువారీ దినచర్యలో భాగంగా సోమవారం తెల్లవారుజామున హుజూర్నగర్ నియోజకవర్గ…
