కాంగ్రెస్ పార్టీకీ నిజాముద్దీన్ ఒక ఐకాన్

– తుది వరకు పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకుడు – ఆ కుటుంబానికి అండగా ఉంటాం -మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్నగర్, ప్రజాతంత్ర, జులై 18: నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి దివంగత నిజామొద్దీన్ ఐకాన్గా నిలిచి పోతారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తుదకంటూ…
