కర్ణాటక సీఎం డీకేతో ఉత్తమ్ భేటీ

దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29 : దిల్లీలోని కర్ణాటక భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్ర, కృష్ణ నదీ జలాలు, అంతర్రాష్ట్ర జల అంశాలపై…
