నీటిపారుదల రంగానికి ఇంజినీర్లు మూల స్తంభాలు

– ఏఈలకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే – మంత్రి ఉత్తమ్కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః నీటిపారుదల రంగానికి ఇంజినీర్లు ములస్తంభాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సంఘం రూపొందించిన క్యాలెండర్ తో పాటు డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ…
