రైతులూ.. ఆందోళన వద్దు

– యూరియా సరఫరా పెంచేందుకు అన్ని చర్యలు – ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం – సచివాలయంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్బాబు సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల…
