రైతుల విషయంలో రాజకీయాలొద్దు

– సవాళ్లు కాదు.. యూరియా సరఫరా తెలుసుకోండి – బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు మంత్రి తుమ్మల హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: రైతుల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకూడదని ఎన్నిసార్లు తాను విన్నవించినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరి మారడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.…
