Tag #Minister Sridharbabu #welcomes #Vice President

హైదరాబాద్‌ ‌చేరుకున్న ఉపరాష్ట్రపతి

– మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20:‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ‌హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము ఇప్పటికే నగరానికి రాగా.. శనివారం సీపీ రాధాకృష్ణన్‌ ‌చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్‌ ‌బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు జరిగే పబ్లిక్‌…