Tag #Minister Sridharbabu #laid foundations #Mahamuttaram

పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి

– మంత్రి శ్రీధర్‌బాబు మహాముత్తారం, ప్రజాతంత్ర, జులై 14: ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు మహా ముత్తారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1.20 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని, రూ.73.50 లక్షలతో నిర్మించిన సహకార గోదాము, కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి,…