గట్టిగా నిలదీస్తామన్నారు.. సభ నుంచి జారుకున్నారు

– బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5 : ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ సభ్యులు ఇప్పుడు సభ నుంచి జారుకున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. బీఏసీలో అనేక ప్రశ్నలు లేవనెత్తి ఇప్పుడు అసలు కనిపించడమే లేదన్నారు. శాసన సభలో…
