పగిడిద్ద రాజు ఆలయంలో మంత్రి సీతక్క పూజలు

– వచ్చే జాతరకు యునెస్కో గుర్తింపు రావాలి మహబూబాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల పగిడిద్ద రాజు ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానున్న సందర్భంగా మంగళవారం పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి మేడారం…
