వెంకటాపూర్(వి) ఎంపీడీవోకు మంత్రి సీతక్క నివాళులు

హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ఈనెల 17నవ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ మూడవ దశ ఎన్నికల విధి నిర్వహణలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి వాజేడు వెంకటాపుర్ ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఆకస్మికంగా కుప్పకూలారు. ఎన్నికల సంబంధిత ఒత్తిడి కారణంగా గుండెపోటుకు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లేసరికి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన…
