అంతర్జాతీయ ప్రొటోకాల్కు అనుగుణంగా దర్యాప్తు

– అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్నాయుడు దిల్లీ, జులై 21: అహ్మదాబాద్లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (ఏఏఐబీ) నిర్వహిస్తోందని, అంతర్జాతీయ ప్రొటోకాల్కనుగుణంగా జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడిరచారు. ఈ ప్రమాదంపై లోక్సభలో ప్రతిపక్షాలు ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి…
