Tag #Minister Ponnam #visited #Yadadri Temple

య‌దాద్రీశుడి సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 1: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రవాణా. బీసీ సంక్షేమ శాఖల‌ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ద‌ర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయ‌న‌కు సంప్రదాయం ప్ర‌కారం స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి ద‌ర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో…