Tag #Minister Ponnam #flag off #sdpecial buses for Medaram #at Husnabad

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– హుస్నాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం సిద్దిపేట,ప్రజాతంత్ర,జనవరి26: తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ‌బస్‌ ‌స్టేషన్‌లో మేడారం స్పెషల్‌ ‌బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.…