Take a fresh look at your lifestyle.
Browsing Tag

minister ktr

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన శత్రువు

బిజెపిని నమ్ముకుంటే కైలాసం ఆటలో పెద్ద పాము నోట్లే పడ్డట్టే 8 సంవత్సరాలయినా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చడం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగు, తాగునీరు అందిస్తా రాష్ట్రం సాధనతోనే వికారాబాద్‌ ‌జిల్లా ఏర్పాటు 58…
Read More...

పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం

అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఓపెన్‌ ‌బ్లూ ఇన్నోవేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తయారీ…
Read More...

రాష్ట్రానికి ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు

అమిత్‌ ‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎక్కువ ఇచ్చారని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా దేవరకద్రలో పల్లె, పట్టణ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌ ‌మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 4(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది…
Read More...

ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా..

కొరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి రాష్ట్ర ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన…
Read More...

ఫేషియల్‌ ‌రికగ్నేషన్‌ ‌టెక్నాలజీతో మేలు

దావోస్‌ ‌సదస్సులో చర్చలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి కెటిఆర్‌…
Read More...

హైదరాబాద్‌లో అతిపెద్ద ఫార్మా సిటీ

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌క్యాపిటల్‌గా మార్పు దావోస్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌మే23: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ‌హైదరాబా•లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు…
Read More...

పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదాం

మున్సిపాలిటీల రూపు మార్చాలి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రీన్‌ ‌ఫండ్‌ ‌మున్సిపాలిటీల్లోనే ఖర్చు చేయాలి మొక్కలు నాటడం, సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ ‌కమిషనర్ల సమీక్షలో…
Read More...

ఐటీ రంగంలో మేటిగా హైదరాబాద్‌

అతిపెద్ద గూగుల్‌ ‌క్యాంపస్‌ ‌శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌             ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 100 బిలియన్‌ ‌డాలర్ల సాధనే లక్ష్యం : థర్మో ఫిషర్స్ ‌సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 :…
Read More...

‌పుంజుకుంటున్న డేటా సైన్స్ ‌రంగం

గ్రామినార్‌ ‌డేటా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : భారత్‌లో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయని మంత్రి •టిఆర్‌ అన్నారు. దేశంలో డేటా సైన్స్ ‌రంగం వేగంగా పుంజుకుంటుందన్నారు.…
Read More...

పచ్చదనం పెంపు కృషి ఫలించింది

24 నుంచి 31 శాతానికి చేరుకున్న పచ్చదనం ఫారెస్ట్ ‌నేషనల్‌ ‌వర్క్ ‌షాప్‌ ‌కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని మంత్రి…
Read More...