మంత్రి కెటిఆర్ పర్యటన సందర్భంగా… ‘నిమ్జ్’ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి
పలువురికి గాయాలు ఉద్రిక్తతల మధ్య నిమ్జ్లో తొలి ‘వేమ్ కంపెనీ’కి మంత్రి భూమి ఫూజ సంగారెడ్ది, ప్రజాతంత్ర, జూన్ 22 : ‘నిమ్జ్’ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. బుధవారం మంత్రి కెటిఆర్ పర్యటన సందర్భంగా 17 గ్రామాలను పోలీసులు నిర్భందించారు. కేటీఆర్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు గ్రామాల నుండి పెద్ద…
