పత్తి మద్దతు ధర పెంచి రైతును ఆదుకోవాలి

– అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు – తేమ శాతం నిబంధనలు సడలించండి – సీసీఐ చైర్మన్తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముంబై, అక్టోబర్ 28: రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)…
