ఆర్అండ్బి బలోపేతంపై ప్రత్యేక దృష్టి

ఒక్క రోజే 64మంది డీఈలకు ప్రమోషన్లు, పోస్టింగులిచ్చిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: గతంలో పెద్ద ఎత్తున ఏఈ, డిఈఈ. ఈఎస్ఈలకు పదోన్నతులు, పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్న రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ఒక్క రోజే 64మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతితోపాటు పోస్టింగ్…
