పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది

– రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి – ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెపై జలసౌధలో సమావేశం – హాజరైన రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి కావడం మనకు సానుకూలాంశమని, పెండిరగ్ ప్రాజెక్టులన్నీ…
