Tag #Minister Kodna #invites #DY CM Bhatti #to Saraswati’s last rites

కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు

– డిప్యూటీ సీఎంకు అహ్వాన పత్రిక అందించిన మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రజా భవన్‌కు విచ్చేసిన దేవాదాయ, ధర్మాదాయ…