Tag #Minister Kishanreddy #visits #Corporator Vanga’s house #express deeps condolence #to his family

కార్పొరేటర్ వంగా కుటుంబానికి కిషన్ రెడ్డి పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. శనివారం సాయంత్రం ఆయన మృతిచెందిన విషయం విదితమే. వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం విషయం తెలియగానే కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకలాపాల్లో భాగంగా పర్యటనలో ఉన్నందున అంత్యక్రియలకు…