Tag #Minister Jupalli #launches #Kaloji stories

కాళోజీ కధల పుస్తకం ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: తెలంగాణ సాహిత్య ఆకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన పద్మభూషణ్‌ కాళోజి నారాయణరావు రచించిన కథల పుస్తకాన్ని సోమవారం డా.బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్‌ పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాళోజి సాహిత్యానికి చేసిన కృషిని ఆయన కొనియాడారు. నా గొడవ అనే…