రాయలసీమను రతనాల సీమ చేస్తానని అనలేదా?

– నీటి హక్కులపై దోబూచిలాడిందే కెసిఆర్ - మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 22: బీఆర్ఎస్ బలహీనమైందని కేసీఆర్కు అర్ధమైందని, పార్టీని కాపాడుకోవడానికే మాజీ సీఎం బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్తో లాభం లేదని తెలుసుకున్నాడని ఎద్దేవా చేశారు. సోమవారం మాట్లాడుతూ కొడుకు, అల్లుడు వల్ల…
