ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి..! మంత్రి హరీష్ రావు
రాష్ట్రం లో అతి తక్కువగా వరి సాగు చేసినా జిల్లా సంగారెడ్డి.. ఇక్కడ రైతులు వాణిజ్య పంటల సాగు చేస్తున్నారు..అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళ వారం సంగారెడ్డి జిల్లా స్థాయి వానాకాలం సాగు సన్నాహక సమావేశం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పచ్చి…
