Tag #Minister Damodara #tele conference # Health officers

జిల్లాల్లో పర్యటించండి

– ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు – సంగారెడ్డి నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలని ఆదేశించారు. సంగారెడ్డి…