జీహెచ్ఎంసీ జోన్లకు స్పెషల్ ఆఫీసర్లు

సీజనల్ వ్యాధులపై సమీక్షలో మంత్రి దామోదర హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: సీజనల్ వ్యాధుల నివారణ, నియత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్లో యాంటి లార్వల్ ఆపరేషన్ను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా వ్యాధుల…
