డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తాం

– మంత్రి దామోదర హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్గా పదోన్నతులు కల్పించినందుకు డాక్టర్ల సంఘం ప్రతినిధులు మంత్రి దామోదర్ రాజనర్సింహకు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. టీజీజీడీఏ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డిలోని తన నివాసంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశమయ్యారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 1690 డాక్టర్…
