Tag #Minister Damodara #opening #Medical college

మెడికల్‌ కాలేజీ, హాస్టల్స్‌ ప్రారంభం

-కాలేజీ విద్యార్థులతో మంత్రి దామోదర ముఖాముఖి సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.23.75 కోట్లతో 50 బెడ్ల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను, రూ.186 కోట్లతో మెడికల్‌ కాలేజీ, హాస్టల్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రారంభించారు. రూ.273.4 కోట్ల వ్యయంతో 500 పడకల సామర్ధ్యంతో నూతన భవన నిర్మాణానికి…