Tag #Minister Damodara #adultrated toddy #

కల్లు బాధితుల ఆరోగ్యస్థితిపై మంత్రి దామోదర ఆరా

నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, జులై 11: నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యటనలో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్‌, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి కల్తీకల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. పేషెంట్ల పరిస్థితి గురించి డాక్టర్లు ఆయనకు వివరించారు. ప్రస్తుతం నిమ్స్‌లో 35మంది, గాంధీలో 18మంది చికిత్స…