ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ల ప్రమాణం

– ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా – హాజరైన సీఎం రేవంత్ తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : శాసనమండలి సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్లు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు…
