ప్రభుత్వానికి అనుగుణంగా అధికార్లు పనిచేయాలి

– వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న సీఎం – విజన్ వున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి – సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ – కొత్త ఏఎస్డబ్ల్యూఓలకు నియామక పత్రాలు హైదరాబాద్, అక్టోబర్ 21: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, ఆయన అవలంబిస్తున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్…
