Tag #Middle class struggles #with rising prices #AIDWA Dharna

పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి ఇక్క‌ట్లు

-ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి -14 రకాల నిత్యావసరాలు అందచేయాలి -సివిల్‌ ‌సప్లై కార్యలయం ఎదుట ఐద్వా ధర్నా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌9:‌పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రేషన్‌ ‌దుకాణాల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను…