ఎంజిఎన్ఆర్ఈజీఏను కొనసాగించాలి

– ఉపాధి హామీ మండలి సమావేశం ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: గామీణ పేదల జీవనోపాధికి ఎంజిఎన్ఆర్ ఈజీఏ కీలక భూమిక పోషిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన ఎంజిఎన్ఆర్ ఈజీఏ…
