ఎంజీ నరేగా పథకాన్ని కొనసాగించాల్సిందే

– మండలిలో స్వల్పకాలిక చర్చ.. మంత్రి సీతక్క డిమాండ్ – సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రి వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3ః కేంద్రానికి పేదల పట్ల ప్రేమ ఉంటే ఉపాధి హామీ పథకం బడ్జెట్ పెంచాలని, పని దినాలు పెంచాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క డిమాండ్ చేశారు. శాసనమండలిలో…
