రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి మెట్రో మొదటి దశ !

– అప్పుడే విస్తరణకు అవరోధాలు తొలగే అవకాశం – ఎల్అండ్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: హైదరాబాద్లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. కమాండ్…
