Tag #Metro 2nd Phase #powerpoint presentation #MPS

మెట్రో రెండో దశపై ఎంపీలకు అవగాహన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: మెట్రో రైల్‌ రెండో దశ సాధనకు రాష్ట్ర ఎంపీలకు పార్క్‌ హయత్‌ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో రైల్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరెయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, రఘువీర్‌…