Tag Messing with people..

‌ప్రజలతో మమేకవుతూ..

ఎపిలో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర  అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కాంగ్రెస్‌ అ‌గ్రనేత కర్నూలు, అక్టోబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ఎపిలో కొనసాగుతుంది. గురువారం 44వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బనావాసి గ్రామం నుండి ఉదయం 6 గంటలకు ఆయన యాత్ర…