ప్రజలతో సంప్రదింపులు జరిపాకే గ్రేటర్ లో విలీనం

» అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : గ్రేటర్ హైదరాబాద్ లో శివారు ప్రాంతాల విలీనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే, ప్రజలతో సంప్రదిం పులు జరిపిన తరువాతే చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శుక్రవారం తెలం గాణ అసెంబ్లీలో గ్రేటర్ విలీనంపై జరిగిన చర్చలో ఆయన ఈ…
