మేఘాలయలో ‘డోనర్’ ప్రాజెక్టుల పురోగతి భేష్

– పర్వత ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుండటం సంతోషం – రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై కేంద్ర మంత్రి బండి సమీక్ష షిల్లాంగ్, ఆగస్టు 23: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్లో ఐఐఎం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, ఐటీ పార్క్లను కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా…
