పాలమూరులో.. అమరరాజా భారీ పరిశ్రమ

దివిటిపల్లిలో రూ. 3,225 కోట్లతో గిగా ఫ్యాక్టరీ -1 •సుమారు 4,500 మందికి ఉపాధి వకాశాలు •శంకుస్థాపన చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ •హాజరైన రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, మార్చి 8 : పాలమూరు జిల్లా దివిటిపల్లిలో రూ. 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు…
