రేణుక నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ
పొంగులేటిని రప్పిచేందుకు చొరవ నేటి నల్లగొండ సభను రద్దు చేసుకున్న నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్ వాతావరణం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయా పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ…
